ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కెఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్,జయ్దేవ్ ఉనద్కట్...
రిజర్వు ప్లేయర్లు: సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ...