ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ లు అరుదైన దృశ్యానికి సాక్ష్యంగా నిలిచారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లు, చేసిన పరుగులు, ఎదుర్కున్న బంతులు, యావరేజీ.. ఇలా అన్నీ అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ మ్యాచ్ అయ్యాయి.