ఐపీఎల్ 2022 మెగా వేలం సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కిరన్ పోలార్డ్,జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, మరో దారి లేక హార్ధిక్ పాండ్యాని వేలానికి వదిలేసింది. అయితే దీన్ని హార్ధిక్ పాండ్యా చాలా సీరియస్గా తీసుకున్నాడు..