ఐపీఎల్ చరిత్రలో ఐదు వేల పరుగుల క్లబ్లో చేరిన ఏడో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. విరాట్ కోహ్లీ 6706 పరుగులతో టాప్లో ఉంటే శిఖర్ ధావన్ 6284, డేవిడ్ వార్నర్ 5937, రోహిత్ శర్మ 5880, సురేష్ రైనా 5528, ఏబీ డివిల్లియర్స్ 5162 పరుగులతో ధోనీ కంటే ముందున్నారు... 4965 ఐపీఎల్ పరుగులు చేసిన క్రిస్ గేల్, 4952 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... 5 వేల పరుగుల క్లబ్ని మిస్ అయ్యారు.