ఓ ఓపెనర్, స్పిన్నర్, కెప్టెన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొంది. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ని రూ.8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఆరెంజ్ ఆర్మీ. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది...