ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న అన్క్యాప్డ్ ఆంధ్ర క్రికెటర్గా నిలిచాడు కెఎస్ భరత్. ఇంతకుముందు భారత టెస్టు క్రికెటర్, కాకినాడ కుర్రాడు హనుమ విహారి, 2019 సీజన్లో రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, రూ.6.25 కోట్లకు సీఎస్కే తరుపున ఆడుతున్నాడు.