గత సీజన్లో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ప్లేయర్లలో మయాంక్ అగర్వాల్ ఒకడు. గత సీజన్లో రూ.14 కోట్లు తీసుకున్న మయాంక్ అగర్వాల్, ఈసారి వేలంలో రూ.8.25 కోట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ కేన్ విలియంసన్ని సాగనంపిన సన్రైజర్స్, మయాంక్ అగర్వాల్ని వేలంలో కొనుగోలు చేసింది..