మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్ దగ్గరికి వెళ్లి గాయం గురించి అడిగారు. ఇదంతా జరిగిన తర్వాత డ్రామా మొదలైంది. విరాట్ కోహ్లీతో నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా, గౌతమ్ గంభీర్ గొడవ పడుతుంటే అప్పటిదాకా నడిచేందుకు తెగ ఇబ్బంది పడిన కెఎల్ రాహుల్, గొడవ ఆపేందుకు గ్రౌండ్ అంతా తిరుగుతూ కనిపించాడు..