ఆసియా కప్ 2023 టోర్నీ రద్దయితే ఆ స్థానంలో ఐదు దేశాలతో కలిపి ఓ మల్లీనేషన్ సిరీస్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది టీమిండియా. బీసీసీఐ తలుచుకుంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్ కూడా సిరీస్ ఆడేందుకు రెఢీగా ఉంటాయి.