ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు నికోలస్ పూరన్. నిజానికి ఐపీఎల్లో పూరన్పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. కాబట్టి అతనికి పెట్టిన డబ్బుకి, ఆడిన ఆటకు సంబంధం లేకపోయినా మిగిలిన వాళ్లతో, గత సీజన్లతో పోలిస్తే పూరన్ చాలా బెటర్...