కాగా పృథ్వీ షా, యశ్ ధుల్, షఫాలీ వర్మ తర్వాత ఢిల్లీ తరపున మరో అండర్ - 19 కెప్టెన్ ఆడనుండటం గమనార్హం. ఇక ప్రియమ్ గార్గ్.. 2020లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2020 వేలంలో అతడిని సన్ రైజర్స్ రూ. 1.90 కోట్లకు దక్కించుకుంది. 2022 వరకూ అతడు హైదరాబాద్ కే ఆడాడు.