2 వందల ఏళ్లు బ్రిటీష్ వాడి బానిస సంకెళ్ల కింద నలిగిన భారతదేశం, ఎంతో విలువైన సంపదను కోల్పోయింది. అఖండ భారతదేశం నుంచి వందల వేల కోట్ల విలువైన ఆభరణాలు, మణులు, మాణిక్యాలను ఇంగ్లాండ్కి రైళ్ల ద్వారా తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. అలా ఇంగ్లీషోడి దేశానికి చేరిన భారత సంపదలో కోహినూర్ డైమండ్ కూడా ఒకటి...