ఐపీఎల్ 2022 సీజన్కి ముందు మెగా వేలం జరగనుంది. పాత ఫ్రాంఛైజీలన్నీ గరిష్టంగా నలుగురికి మించి ఉంచుకోకుండా ప్లేయర్లందరినీ వేలానికి విడుదల చేయనున్నారు. ఐపీఎల్ రిటెన్షన్లో భాగం కానీ ప్లేయర్లు మాత్రం మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్లో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడని స్టార్ ప్లేయర్లు వీరే...