ఐపీఎల్ 2022 సీజన్లో ఏడు మ్యాచులు హోమ్లో ఆడబోతున్న సన్రైజర్స్ హైదరాబాద్, మరో 7 మ్యాచులు బయట ఆడనుంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులన్నీ ముంబై, పూణే నగరాల్లో నిర్వహించబోతుండడంతో ముంబై ఇండియన్స్కి మినహా ఏ జట్టూకీ సొంత మైదనం అడ్వాంటేజ్ ఉండదు...