రిషబ్ పంత్ని ధోనీతో పోల్చకండి, అందరూ తప్పులు చేస్తారు... సౌరవ్ గంగూలీ కామెంట్...
First Published May 24, 2022, 6:41 PM ISTటీమిండియా కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఓ రేంజ్ క్రియేట్ చేసి వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆ స్థానంలోకి వచ్చిన రిషబ్ పంత్, ఆరంభంలో అవమానాలు ఎదుర్కోగా ఇప్పుడు విమర్శలు చవిచూస్తున్నాడు... అయితే రిషబ్ పంత్ని ధోనీతో పోల్చవద్దని అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...