ఇదిలాఉండగా.. ఈ మ్యాచులో 6 బంతుల్లోనే ఓ సిక్సర్ రెండు ఫోర్ల సాయంతో ధోని 16 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ఫార్మాట్ లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఐదో భారత క్రికెటర్ అయ్యాడు. తొలి నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప, శిఖర్ ధావన్ లు ఉన్నారు.