మేం వాళ్లలా కాదు, కంట్రోల్ అంతా ఎమ్మెస్ ధోనీ చేతుల్లోనే ఉంటుంది... సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్..
First Published May 1, 2022, 8:41 PM ISTఐపీఎల్లో కానీ, టీమిండియాలో కానీ టీమ్ సెలక్షన్లో కెప్టెన్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నకు క్రికెట్ విశ్లేషకులు కూడా అంత ఈజీగా సమాధానం చెప్పలేరు. అయితే ఎమ్మెస్ ధోనీ విషయంలో మాత్రం ఇవన్నీ చెల్లవు. మాహీ ఏం చెబితే అది, ఎవరిని చెబితే వారిని జట్టును సెలక్ట్ చేయాల్సిందే. మరోసారి ఈ విషయాన్ని ఖరారు చేశాడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్...