బీసీసీఐ సెక్రటరీ జే షాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, తదితరులు ప్రస్తుతం యూఏఈలోనే ఉండి, అక్కడి మంత్రులతో ఐపీఎల్ 2021 సీజన్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచుల నిర్వహణకు బీసీసీఐకి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది ఈసీబీ...
బీసీసీఐ సెక్రటరీ జే షాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, తదితరులు ప్రస్తుతం యూఏఈలోనే ఉండి, అక్కడి మంత్రులతో ఐపీఎల్ 2021 సీజన్ గురించి చర్చలు జరుపుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచుల నిర్వహణకు బీసీసీఐకి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది ఈసీబీ...