ఆ తర్వాత 2012లో హైదరాబాద్, ఆర్సీబీ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ, నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్ స్పాట్ను కోల్పోయింది. సీఎస్కే, ఆర్సీబీకి సమాన పాయింట్లు ఉన్నా, రన్రేట్ మెరుగ్గా ఉండడంతో ధోనీ సేన ప్లేఆఫ్స్కి చేరింది...