IPL 2020: మన క్రికెటర్లు దుబాయ్లో ఏం తింటున్నారో తెలుసా...
First Published Oct 17, 2020, 4:01 PM ISTIPL 2020 సీజన్ కోసం యూఏఈ చేరుకున్నారు మన క్రికెటర్లు. మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా క్రికెటర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా లీగ్ కోసం ఏడారి దేశంలో నెలరోజులుగా తిష్టవేశారు. మరి అక్కడ వాళ్లేం తింటున్నారో తెలుసా...