IPL 2020: బాబాగా మారిన వీరేంద్ర సెహ్వాగ్... ట్రంప్ను కాపాడతానంటూ..
First Published Oct 2, 2020, 5:59 PM ISTPL 2020 సీజన్తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మెజారిటీ మ్యాచులు నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠభరితంగా సాగుతూ ఐపీఎల్ అభిమానులకు కావాల్సినంత కిక్ను అందిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్కి దూరంగా ఉన్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.