అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య మనస్ఫర్థలు తొలగించడానికి బీసీసీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ వివాదం సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఫలితం వేరేగా ఉండేదని, కుంబ్లేకి అవమానం జరిగనిచ్చేవాడు కాదని వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.
అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య మనస్ఫర్థలు తొలగించడానికి బీసీసీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ వివాదం సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఫలితం వేరేగా ఉండేదని, కుంబ్లేకి అవమానం జరిగనిచ్చేవాడు కాదని వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.