IPL 2020: కోహ్లీ, అనుష్క శర్మ ఫేక్ ఫోటో వైరల్... విరాట్పైన కూర్చొని...
First Published Oct 24, 2020, 3:41 PM ISTIPL 2020 సీజన్లో మంచి పర్ఫామెన్స్తో ప్లేఆఫ్కి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్సీబీ, ఈ సీజన్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్న తీరు, అందర్నీ ఆకట్టుకుంటోంది.