పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండడం చాలా అవసరం కాబట్టి ముంబై, బెంగళూరు, ఢిల్లీ రాబోయే మ్యాచుల్లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాయి. అందుకే నేటి మ్యాచ్లో చెన్నై గెలవాలని కోరుకుంటూ రాజస్థాన్, సన్రైజర్స్ అధికారిక ఖాతాలు కూడా ట్వీట్ చేశాయి.
పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండడం చాలా అవసరం కాబట్టి ముంబై, బెంగళూరు, ఢిల్లీ రాబోయే మ్యాచుల్లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాయి. అందుకే నేటి మ్యాచ్లో చెన్నై గెలవాలని కోరుకుంటూ రాజస్థాన్, సన్రైజర్స్ అధికారిక ఖాతాలు కూడా ట్వీట్ చేశాయి.