సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది ఆరెంజ్ ఆర్మీ. వృద్ధమాన్ సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 66, మనీశ్ పాండే 44 పరుగులు చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 88 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది ఆరెంజ్ ఆర్మీ. వృద్ధమాన్ సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 66, మనీశ్ పాండే 44 పరుగులు చేశారు.