బిర్యానీ తింటావా అడ్మినూ... రాజస్థాన్, సన్రైజర్స్ మ్యాచ్పై పేలుతున్న జోక్స్...
First Published Oct 23, 2020, 3:51 PM ISTIPL 2020 సీజన్లో అతి ముఖ్యమైన మ్యాచ్లో గెలిచి, లీగ్లో ప్లేఆఫ్ రేసులో నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్పై 8 వికెట్ల తేడాతో ఏకంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్, ట్రోల్స్...