టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నా, పిచ్ బ్యాటింగ్కి సహకరించకపోవడంతో భారత బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడ్డారు.