ఈ మ్యాచ్ను నిలుపుకోవాలంటే కనీసం ఈ రోజులో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది భారత జట్టు... తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్, సెంచరీతో ఆదుకున్న కెఎల్ రాహుల్ పెవిలియన్ చేరారు, విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు... వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే రాణిస్తేనే... 270+ పరుగులు చేయగలుగుతుంది...