యువరాజ్ సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Randas Athavale) ఆరోపించారు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ (pakistan) పై భారత్ (india) ఓటమి అనంతరం ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ లో యువరాజ్, విరాట్ కోహ్లి ఫిక్సింగ్ కు పాల్పడ్డారని రాందాస్ విమర్శించారు.