‘తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహించాలని ఏషియా క్రికెట్ అసోసియేషన్కి సూచించాం. ఎందుకంటే భారత జట్టు, పాకిస్తాన్లో పర్యటించడానికి సిద్ధంగా లేదు...’ అంటూ తెలిపాడు జై షా. బీసీసీఐ సెక్రటరీ కామెంట్లతో పాక్లో ఆసియా కప్ జరిగితే, భారత జట్టు అందులో పాల్గొనడం జరగదు...