అయితే ఇషాన్, భరత్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలిగినవాడే. ఆసీస్ ను కట్టడిచేయాలంటే తుది జట్టులోకి మూడో స్పిన్నర్ ను తీసుకోక తప్పదని భావిస్తున్న రోహిత్ శర్మ.. ఇషాన్, భరత్ లను పక్కనబెట్టి రాహుల్ తో వికెట్ కీపింగ్ చేయించేందుకు సిద్ధమవుతున్నాడట.