ఓ వైపు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అదరగొడుతూ భారత జట్టుకి ఫినిషర్గా మారిపోయాడు. నాలుగో టీ20లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అదరగొట్టాడు...