డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారిన హర్షల్ పటేల్, సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. సౌతాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన దశలో హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్తో 22 పరుగులు రాబట్టాడు వాన్ దేర్ దుస్సేన్. ఈ ఓవర్తో మ్యాచ్ పూర్తిగా సఫారీ టీమ్ చేతుల్లోకి వెళ్లిపోయింది...