1999 వన్డే వరల్డ్ కప్లో ప్లేయర్గా ఆడిన సౌరవ్ గంగూలీ, 2003 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. 2020 తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచులు జరగగా రెండింట్లో టీమిండియా, రెండింట్లో పాక్ గెలిచాయి.. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..