పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి, విరాట్ కోహ్లీతో కలిసి టాప్ స్కోరర్గా నిలిచిన రవీంద్ర జడేజా.. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతను టీ20 వరల్డ్ కప్ 2022కి అందుబాటులో ఉండడం కూడా కష్టమేనని టాక్ వినబడుతోంది...