2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. అదే ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఫైనల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్పై రోహిత్ శర్మకు ఇదే అత్యధిక స్కోరు...