కోహ్లీ నాకోసం దాన్ని త్యాగం చేశాడు, అది ఎప్పటికీ మరువను... సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్ కామెంట్...
First Published Nov 18, 2021, 3:34 PM ISTటీ20 వరల్డ్కప్ 2021 టోర్నీతో టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. భారత జట్టుకి అద్వితీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ఐసీసీ టైటిల్ మాత్రం గెలవలేకపోయారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...