ఒకవేళ పూజారా, రహానే ఈ టెస్టు సిరీస్లో కూడా ఫెయిల్ అయితే, సౌతాఫ్రికా టూర్లో వారికి చోటు ఉండడం అనుమానమే... అని టాక్ వినబడుతోంది. పూజారా, రహానే స్థానంలో శ్రేయాస్ అయ్యర్, పృథ్వీషా, శుబ్మన్ గిల్ వంటి కుర్రాళ్లను ఆడిస్తే బెటర్... అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.