టీ20, వన్డే, టెస్టుల్లో కలిపి 124 సార్లు 50+ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 264 సార్లు, రాహుల్ ద్రావిడ్ 194, విరాట్ కోహ్లీ 188, సౌరవ్ గంగూలీ 145 సార్లు 50+ స్కోర్లు చేసి టాప్లో ఉన్నారు...