నాలుగేళ్ల తర్వాత జయంత్ యాదవ్ రీఎంట్రీ... మరి కరణ్ నాయర్ రీఎంట్రీకి ఎన్నేళ్లు...
First Published Dec 3, 2021, 2:06 PM ISTకాన్పూర్ టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకున్న భారత జట్టు.. రెండో టెస్టులో ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది. అజింకా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా గాయపడడంతో వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్లకు చోటు దక్కింది...