ఆ సమయంలో కరోనా భయంతో కాదు, ఐపీఎల్కి కావాల్సిన ప్రిపరేషన్స్ కోసమే భారత జట్టు ఐదో టెస్టును ఆడకుండా తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఈ కారణంగా జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ వంటి ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్ సెకండ్ ఫేజ్కి దూరంగా ఉన్నారు...