2013 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 29 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. 2017 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. 2023లో ఈ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నారు...