విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో 3 విజయాలు అందుకున్న భారత జట్టు, రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్లో రెండు టెస్టు విజయాలు అందుకుంది. ఇప్పటిదాకా విదేశాల్లో టెస్టుకి కెప్టెన్సీ చేయని రోహిత్ శర్మ, మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనే టీమ్ని నడిపించబోతున్నాడు (అప్పటిదాకా రోహిత్ ఫిట్గా ఉంటే...)..