ఆకలితో అలమటిస్తూ, తినడానికి ఏదైనా దొరుకుతుందా? అని వెతుకుతున్న వాడికి బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది... దాన్ని అలా వదిలేస్తాడా? కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు అతను 250 కొడితే ఆ లెక్క సరిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..