స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలను ఆకాశ్ చోప్రా ఎంచుకున్నారు. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చూసుకుంటారు. పేస్ విభాగాన్ని బుమ్రా, అర్ష్దీప్ సింగ్ నడిపిస్తారు. అవసరమైతే శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు అభిషేక్ శర్మ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలరని ఆయన పేర్కొన్నారు.
ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.