అలాగే మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాల రీఎంట్రీతో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి ఎంపికైన యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను సఫారీ టూర్ నుంచి తప్పించారు. స్టాండ్ బై ప్లేయర్లుగా నవ్దీప్ సైనీ, సౌరబ్ కుమార్, దీపక్ చాహార్, అర్జాన్ నగ్వాస్వాలాకు చోటు ఇచ్చిన సెలక్టర్లు, న్యూజిలాండ్ సిరీస్కి ఎంపిక చేసిన ప్రసిద్ధ్ కృష్ణను పూర్తిగా పక్కనబెట్టేశారు.