ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో ఇప్పటిదాకా 12 మ్యాచులాడి 6 విజయాలు, 4 పరాజయాలు అందుకున్న భారత జట్టు, రెండు టెస్టులను డ్రా చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం 52.08 విజయాల శాతంతో ఉన్న టీమిండియా ఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్లో జరిగే టెస్టు సిరీస్ని 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది...