వివరాల్లోకెళ్తే... రిఖ్ స్పోర్ట్స్ యజమాని అయిన ధ్రువ్ పరేక్, అతడి తండ్రి కమలేష్ పరేక్ లు జయా భరద్వాజ్ దగ్గర రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపార విస్తృతిలో భాగంగా ఈ ఇద్దరూ జయ దగ్గర అప్పు తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఆన్లైన్ వేదికగా జయ.. ధ్రువ్, కమలేష్ లకు డబ్బులు పంపించారు.