‘సాధారణంగా వేరే దేశాల్లో పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడ బోర్డులు, విదేశీ క్రికెటర్ల ఆహారపు అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేశాయి. భారతీయుల కోసం వేడివేడిగా వంటకాలు రెఢీ అవుతాయి. అయితే ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో అన్ని దేశాల క్రికెటర్ల కోసం ఒకే రకమైన ఏర్పాట్లు చేశారు. భారత క్రికెటర్లకు చల్లబడిన అవకాడో, టొమాటో, కీరా దోశలు ఇవ్వడంతో వాళ్లు... వాటిని తినలేకపోతున్నారు... ’ అంటూ బీసీసీఐ అధికారులు, ఓ మీడియా ప్రతినిధికి తెలిపారు...