చాలా పర్యటనల తర్వాత టెస్టు సిరీస్ గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్నా కల మాత్రం నెరవేరలేదు. అయితే, 2010లో ఎంఎస్ ధోని నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. అయితే ఆ తర్వాత భారత జట్టు వరుస సిరీస్లలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు (2023/4 టెస్టు సిరీస్) రోహిత్ శర్మ సారథ్యంలో మరోసారి సిరీస్ను సమం చేయడంలో భారత్ విజయం సాధించింది.